Author: Parvathalu Nambi

గ్రేటర్ జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇవ్వండి

-అక్రెడిటేషన్ తో సంబంధం లేకుండా ఇవ్వాలి -ముఖ్యమంత్రికి జీహెచ్ జే సొసైటీ సర్వసభ్య సమావేశం విజ్ఞప్తి హైదరాబాద్, మహానది న్యూస్, జూన్ 03: సుప్రీం కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ ప్రకారం అన్ని కేటగిరీల్లోని జర్నలిస్టులకు ప్రభుత్వం…

వనస్థలిపురంలో దారుణ హత్య.. కుటుంబ కలహాలే కారణమా?

వనస్థలిపురం, మహానది న్యూస్, మే 20: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల…

తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్‌లో కీలక పరీక్షలు నిలిచివేత – ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా?

హైదరాబాద్, మహానది న్యూస్, మే 20: నారాయణగూడలోని తెలంగాణ డైగ్నోస్టిక్ సెంటర్, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, టీ హబ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలలో సీబీపీ (CBP), థైరాయిడ్ ప్రొఫైల్, విటమిన్ D3, B12, సీఆర్‌పీ (CRP), సికిల్ సెల్…

వడదెబ్బ… ప్రాణాలకే దెబ్బ: ముందస్తు జాగ్రత్తలే రక్షణ – ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ దుర్గాప్రసాద్ రావు

హైదరాబాద్, మహానది న్యూస్, మే 20: ఎండలు మండిపోతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. తీవ్ర వేడి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, వడదెబ్బ ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ దుర్గాప్రసాద్ రావు హెచ్చరించారు. ప్రతి…

పద్మా నగర్‌లో బాక్స్ డ్రైన్స్ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశం

చంపాపేట్, మహానది న్యూస్, మే 20: దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చంపాపేట్ డివిజన్ పరిధిలోని పద్మా నగర్ కాలనీలో పెండింగ్‌లో ఉన్న బాక్స్ డ్రైన్స్ పనులను వెంటనే ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. గతంలో ఎమ్మెల్యే నిధులతో…

జర్నలిస్టుల సమస్యలపై జాప్యం తగదు – రాష్ట్ర ప్రభుత్వానికి టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్

-సమస్యలను ఇకనైనా పరిష్కరించండి -రాష్ట్ర కేబినెట్ లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి హైదరాబాద్, మహానది న్యూస్, మే 20: దీర్ఘకాలంగా అపరీష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ఈనెల 23న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించి పరిష్కరించాలని తెలంగాణ…

మాధవ నగర్ కమిటీ హాల్లో ఘనంగా అమావాస్య అన్నదాన కార్యక్రమం

మాధవ నగర్ కమిటీ హాల్లో అమావాస్య సందర్భంగా ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మదండి నాగేశ్వరరావు, మంజుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో చేపట్టారు. పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొని అన్నదాన సేవలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, మన…

వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో త్వరలో అందుబాటులోకి రానున్న సీటీ స్కాన్ సేవలు

ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో సీటీ స్కాన్ పరికరాన్ని తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ, వనస్థలిపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింతల రవికుమార్ గుప్తా ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.…

నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డిమాండ్

దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నిరుద్యోగ యువతకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువత స్వయంగా…

దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో శనిత్రయోదశి ప్రత్యేక పూజలు

దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఈరోజు శనిత్రయోదశి సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలోని శనీశ్వర ఆలయంను సందర్శించి ప్రత్యేక శని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.…