Month: August 2023

రొటేరియన్లు భగవంతునికి ప్రీతిపాత్రులు : గరికపాటి

రొటేరియన్లు భగవంతునికి ప్రీతిపాత్రులు : గరికపాటి మహానది న్యూస్, ఆగష్టు 21,హైదారాబాద్ : భగవంతుని అనుగ్రహం పొందిన వారు మాత్రమే రోటరీ సభ్యులు కాగలుగుతారని, రొటేరియన్లు అందరూ సేవకు ప్రతిరూపాలు, భగవంతునికి ప్రీతిపాత్రులని పద్మశ్రీ అవార్డు గ్రహీత, బ్రహ్మశ్రీ డా.గరికపాటి నరసింహారావు…

కాలుష్య రహిత జీవనానికి కృషి : జమాల్ ఖాన్

కాలుష్య రహిత జీవనానికి కృషి : జమాల్ ఖాన్ మహానది న్యూస్, ఆగష్టు 21,గుంటూరు : నేషనల్ ట్రెడిషనల్ హీలర్స్ కార్యక్రమం పారంపర్య వైద్య మహా సంఘం ఆధ్వర్యంలో జాతీయ సాంప్రదాయ వైద్యుల శిక్షణ తరగతులు గుంటూరు జిల్లా అమరావతి తాళాయపాలెంలోని…

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భద్రాచలం డివిజన్ మహాసభ బ్రోచర్ విడుదల

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భద్రాచలం డివిజన్ మహాసభ బ్రోచర్ విడుదల మహానది న్యూస్ , ఆగష్టు 19 ,హైదరాబద్ : వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అలుపు ఎరగని పోరాటాలు చేసే ఏకైక జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ వర్కింగ్…

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ను సన్మానించిన భద్రాద్రి జిల్లా కమిటీ

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ను సన్మానించిన భద్రాద్రి జిల్లా కమిటీ మహానది న్యూస్ , ఆగష్టు 19 ,హైదరాబద్ :సుమారు 6 నెలల పాటు అమెరికా న్యూజిలాండ్ విదేశాల పర్యటనకు వెళ్లి ఇటీవల హైదరాబాద్…

అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు,ఇండ్ల స్థలాలు కేటాయించాలి | టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి డిమాండ్

అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు,ఇండ్ల స్థలాలు కేటాయించాలి టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి డిమాండ్ మహానది న్యూస్,భద్రాచలం ఆగష్టు 11 ,వెబ్ మీడియా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ రెండో విడత అక్రిడేషన్లు ఇండ్లు ఇండ్ల…

రెండో విడత అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల ను కలిసిన TWJF యూనియన్ సభ్యులు

రెండో విడత అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల ను కలిసిన TWJF యూనియన్ సభ్యులు భద్రాద్రి జిల్లా అక్రిడిటేషన్ కమిటి మెంబర్ కర్ర అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేత రెండు వారాలోపు మీటింగ్…

మణుగూరు మెజిస్ట్రేట్ యం. వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో అంతర్జాతీయ అదివాసీ దినోత్సవం సందర్బంగా ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సు.

మెజిస్ట్రేట్ యం. వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో అంతర్జాతీయ అదివాసీ దినోత్సవం సందర్బంగా ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సు. ఆదివాసీలు వారి ప్రత్యేక చట్టాలు, పభుత్వ పథకాలు, విద్యావంతులైన యువతకు ఉపాధి, ప్రత్యేక విద్యాలయాలు, గిరిజన యూనివర్సిటిలపై అవగాహన కలిగి ఉండాలి. – మెజిస్ట్రేట్…

న్యాయ విజ్ఞాన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి |ఇంచార్జ్ మెజిస్ట్రేట్ యం. వెంకటేశ్వర్లు

న్యాయ విజ్ఞాన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి| ఇంచార్జ్ మెజిస్ట్రేట్ యం. వెంకటేశ్వర్లు మహానది న్యూస్,మణుగూరు,ఆగష్టు 8 ,వెబ్ మీడియా ప్రజలందరికీ న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్న న్యాయ విజ్ఞాన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఇంచార్జ్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…