మహానది న్యూస్ , మణుగూరు,  సెప్టెంబర్ 23.09.2023  మణుగూరు  నుండి బయ్యారం వెళ్లి రహదారిపై గుంతలు పడి ఉండడం గమనించిన మణుగూరు  సిఐ బాలాజీ వర ప్రసాద్  ప్రమాదాలు జరుగుతున్నందున మణుగూరు సిఐ  స్వయంగా దగ్గరుండి మరమ్మత్తులు చేపించినారు . ఇన్ని రోజులకు ఒక మంచి అధికారి వచ్చి  వాహనదారుల  సమస్యలను గమనించి స్వయంగా దగ్గరుండి మరమ్మత్తులు చేపించాడాన్ని మణుగూరు ప్రజలు CI బాలాజీ వర ప్రసాద్  పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ..

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *