Month: October 2025

డల్లాస్ కాల్పుల్లో మృతి చెందిన చంద్రశేఖర్ మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

బి.ఎన్.రెడ్డి నగర్, మహానది న్యూస్: అమెరికా డల్లాస్ లో చదువు నిమిత్తం రెండు సంవత్సరాల క్రితం బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న పోలే చంద్రశేఖర్ గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ దుర్మరణం చెందిన…

హస్తినాపురం జెడ్పి రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్సులను నడపాలి 

హస్తినాపురం, మహానది న్యూస్: బి.యన్.రెడ్డి నగర్ చౌరస్తా నుండి హస్తినాపురం జెడ్పి రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్సులను నడిపే విధంగా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరినట్లు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్…

మానవతా దృక్పథంతో జన్మదిన వేడుకలు జరుపుకోండి – సంపంగి గ్రూప్స్ సీఈవో సురేష్

జూబ్లీహిల్స్, మహానది : జన్మదిన వేడుకలను ఆడంబరంగా జరుపుకోవడం వదిలి అవసరం ఉన్న పేదలకు,ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి సహాయం చేసే దిశగా ప్రయత్నం చేయాలని సంపంగి గ్రూప్ సీఈఓ సురేష్ సంపంగి అన్నారు. జూబ్లీహిల్స్ లోని సంపంగి కార్యాలయంలో మేనేజింగ్…

సంపూర్ణ ఆరోగ్యానికి ‘మానసిక ఆరోగ్యం ‘ సాక్షి – సీనియర్ హోమియో వైద్యుడు డాక్టర్ దుర్గాప్రసాద్

హైదరాబాద్, మహానది న్యూస్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నిత్యహోమియోపతి కాచిగూడ లో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో సీనియర్ హోమియోపతి వైద్యుడు డాక్టర్ గన్నంరాజు దుర్గాప్రసాద్ రావు మాట్లాడుతూ , ప్రజల్లో మానసిక ఆరోగ్యం, మానసిక స్థితి పట్ల అవగాహన…

తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం – డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్, మహానది న్యూస్ : రాష్ట్రంలో కొత్త పోలీసింగ్ విధానానికి రూపకల్పన చేస్తున్నామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో న్యూ పోలీసింగ్ విధానం తీసుకువస్తామని.. ఇదీ తన లైన్ అని పేర్కొన్నారు. ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ పోలీసింగ్…

భూ భారతి కాదు.. భూ హారతి

చిట్యాల, మహానది న్యూస్: పట్టా భూమిని మ్యుటేషన్ చేయడానికి, సర్వే నివేదికను పోలీసులకు పంపించడానికి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో M/s రత్న హౌసింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన…

ఎల్బీనగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

♦ బీసీలకు న్యాయం చేయడంలో రేవంత్ రెడ్డి విఫలం ♦ ఓట్లు మావే రాబోయే రోజుల్లో రాజ్యాధికారం మాదే ♦ ఎల్బీనగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నిప్పుపెట్టిన TRP నాయకులు ♦ ఎల్బీనగర్ చౌరస్తాలో బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో…

కల్వకుర్తి లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42%శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో 9 ని నిలిపివేస్తూ స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈరోజు కల్వకుర్తి పట్టణంలో మహబూబ్నగర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు సాధన కమిటీ తాలూకా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర…

A.T.C భవనాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

రంగారెడ్డి జిల్లా, మహానది న్యూస్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పంజాగూడలోని A.T.C ని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం పంజాగూడలో నూతనంగా నిర్మాణం చేయబడిన A.T.C బిల్డింగ్ ను భవనంలోని గదులను, మిషనరీ ఏర్పాటు…

ముంపు కాలనీలకు శాశ్వత పరిష్కారం – ఈటల రాజేందర్

బి.యన్ రెడ్డి నగర్, మహానది న్యూస్: డివిజన్లోని ముంపు కాలనీలకు శాశ్వత పరిష్కారం చేయాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ దృష్టికి బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి తీసుకురావడంతో ఈ రోజు బి.యన్.రెడ్డి…