Month: November 2025

మహానది న్యూస్, నవంబర్ 28: తెలంగాణ వైన్స్ టెండర్లలో తెల్ల రేషన్ కార్డుల దుర్వినియోగం — విచారణ అవసరం

తెలంగాణ వైన్స్ టెండర్లలో తెల్ల రేషన్ కార్డుల దుర్వినియోగం — విచారణ అవసరంతెలంగాణలో వైన్స్ టెండర్లు ముగిసిన నేపధ్యంలో తెల్ల రేషన్ కార్డుల దుర్వినియోగంపై చర్చ మళ్లీ తీవ్రతరంగా మొదలైంది. కోట్లకు చేరువైన వ్యయాలతో టెండర్లలో పోటీ పడే స్థోమత ఉన్న…

మహానది న్యూస్, నవంబర్ 28: తెలంగాణ వైన్స్ టెండర్లలో తెల్ల రేషన్ కార్డుల దుర్వినియోగం — విచారణ అవసరం

తెలంగాణ వైన్స్ టెండర్లలో తెల్ల రేషన్ కార్డుల దుర్వినియోగం — విచారణ అవసరంతెలంగాణలో వైన్స్ టెండర్లు ముగిసిన నేపధ్యంలో తెల్ల రేషన్ కార్డుల దుర్వినియోగంపై చర్చ మళ్లీ తీవ్రతరంగా మొదలైంది. కోట్లకు చేరువైన వ్యయాలతో టెండర్లలో పోటీ పడే స్థోమత ఉన్న…

భవిష్యత్ తరాలకు పచ్చగా, ఆరోగ్యంగా ఉండే ప్రపంచాన్ని అందిద్దాం

మహానది, రంగారెడ్డి : పర్యావరణ పరిరక్షణలో యువత పాత్రను బలోపేతం చేయడం, భవిష్యత్ తరాలకు పచ్చగా, ఆరోగ్యంగా ఉండే ప్రపంచాన్ని అందించడం లక్ష్యంగా ECG ఫౌండేషన్ — సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ సంయుక్త…

మణుగూరు, మహానది న్యూస్, నవంబర్ 26: నాలుగు కార్మిక కోడ్‌లకు వ్యతిరేకంగా సింగరేణి ప్రాంతంలో మహా ధర్నా

నాలుగు కార్మిక కోడ్‌లకు వ్యతిరేకంగా సింగరేణి ప్రాంతంలో మహా ధర్నా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక కోడ్‌లు కార్మిక హక్కులను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొంటూ అఖిలపక్ష కార్మిక సంఘాలు మణుగూరులో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. బుధవారం సాయంత్రం…

మణుగూరు, మహానది న్యూస్, నవంబర్ 26: మణుగూరు కోర్టు పరిధిలో ఘనతగా నేషనల్ లా డే వేడుకలు

మణుగూరు కోర్టు పరిధిలో ఘనతగా నేషనల్ లా డే వేడుకలు మణుగూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో నేషనల్ లా డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఉదయం ప్రారంభమైన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు,…

భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచ: మహానది న్యూస్: సేంద్రియ ఉత్పత్తుల భవిష్యత్తు డిమాండ్ పెరుగుతుంది – చరిత యూనిట్ సందర్శనలో కలెక్టర్ సూచనలు

సేంద్రియ ఉత్పత్తుల భవిష్యత్తు డిమాండ్ పెరుగుతుంది – చరిత యూనిట్ సందర్శనలో కలెక్టర్ సూచనలు పాల్వంచ మండలం కొత్తూరు గ్రామంలోని చరిత సేంద్రియ కౌజు పిట్టల పెంపక యూనిట్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించి, యూనిట్‌లో కొనసాగుతున్న సేంద్రియ విధానాలపై సమగ్రంగా పరిశీలించారు.…

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్, మహానది న్యూస్, నవంబర్ 10: కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్…

కార్తీక మాసంలో వనభోజనాలు అత్యంత ముఖ్యమైనవి: గోపా

మహానది , హైదరాబాద్ : కార్తీక మాసం అంటే శివకేశవులకు ఇష్టమైన మాసం అని ప్రతీతి అని, కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం హిందూ ధర్మం,ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని గోపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్ గోపా ఆధ్వర్యంలో 44వ…

ఘనంగా కార్తీక మాస పూజలు

మహానది, ఎల్బీనగర్: హస్తినాపురం డివిజన్ పరిధిలోని గోల్డెన్ హోమ్స్ సత్యదేవకి రెసిడెన్సీలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక సత్య నారాయణ వ్రతం,రుద్రాభిషేకం, అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రెసిడెన్సి భక్తులందరూ ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో పాల్గొని పూజలు నిర్వహించారు.అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణా రాజు, ప్రధాన…

మహానది న్యూస్ | ఉత్పత్తి లక్ష్య సాధనపై దృష్టి సారించిన సింగరేణి – రక్షణతో కూడిన పనితీరు అవసరం

ఉత్పత్తి లక్ష్య సాధనపై దృష్టి సారించిన సింగరేణి – రక్షణతో కూడిన పనితీరు అవసరంమణుగూరు, మహానది న్యూస్, నవంబర్ 06: సింగరేణి సంస్థ ప్రతి రోజు రెండు లక్షల నలభై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించడంతో పాటు పదమూడు…