Category: ఎల్బీ నగర్

పండుగ రద్దీని సమర్థవంతంగా నియంత్రించిన దక్షిణ మధ్య రైల్వే

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ♦ పండుగల సంధర్భంగా 1,010 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్, మహానది న్యూస్, అక్టోబర్ 21: దక్షిణ మధ్య రైల్వే పండుగల…

సీ.ఎం.రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది – దేవిరెడ్డి సుదీర్ రెడ్డి

మహానది, ఎల్బీనగర్ : పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం.సహాయనిధి దోహదపడుతుందని, ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిదని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు బాధితుడు సమ్మయ్యకి1,55,000 రూపాయల ఎల్.ఓ.సీ.ఆందజేశారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎరుకల…

మన్సూరాబాద్ అభివృద్ధి నా లక్ష్యం – కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి మహానది, మన్సూరాబాద్ : ఆటోనగర్,k మన్సూరాబాద్ హిందూ స్మశాన వాటికలో అసంపూర్తిగా కొనసాగిన అభివృద్ధి పనులను జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి జిహెచ్ఎంసి…

కాలనీ అభివృద్ధి పనులపై కార్పొరేటర్ కి వినతి

మహానది: హయత్ నగర్ డివిజన్లోని సాయిబాబా కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు నేడు స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డిని వారి నివాసంలో కలిసి కాలనీ సమస్యలపై వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు సాయిబాబా కాలనీలో…

సమాజ సేవే ధ్యేయంగా, మానవ విలువలే ప్రాధాన్యంగా మన్సూరాబాద్ అభివృద్ధి – GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి

మహానది, మన్సూరాబాద్ : ఆటోనగర్, మన్సూరాబాద్ హిందూ స్మశాన వాటికలో అసంపూర్తిగా కొనసాగిన అభివృద్ధి పనులను జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి జిహెచ్ఎంసి నిధులతో ₹50.50 లక్షల వ్యయంతో చేపట్టిన అవసరమైన అనేక సౌకర్యాలు సిద్ధం…

మిస్సైల్ మ్యాన్ కి ఘన నివాళులర్పించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

మహానది, హయత్ నగర్ : దేశభక్తి, విజ్ఞానం, వినమ్రతకు ప్రతీక అయిన భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి…

10 ఏళ్లుగా ఎదురుచూసిన స్ట్రీట్ లైట్లు ఈ రోజు వెలిగాయి

మహానది, ఎల్బీనగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని లలితానగర్ కాలనీలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద గత 10 సంవత్సరాలుగా స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో కాలనీవాసులు రాత్రి సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ, ప్రమాదాలు వంటి సమస్యలను ఎదుర్కొన్నారు.…

సింధూర్ ఎంక్లేవ్ వాసుల సమస్యలను పరిష్కరిస్తాం:టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్

మహానది, ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం పరిధిలోని సింధూర్ ఎంక్లేవ్ అపార్ట్మెంట్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు పేర్కొన్నారు. ఎల్బీనగర్ లోని సింధూర్ ఎంక్లేవ్ కాలనీలోని…

బి ఎన్ రెడ్డి నగర్ లో మాన్సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్

మహానది, బి.ఎన్.రెడ్డి నగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గం బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీ ఫేస్ 2, మెడికల్ అండ్ హెల్త్ కాలనీలో నిర్వహించిన ‘మాన్సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్’ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, బి.ఎన్.రెడ్డి…

ఆర్‌టీసీ కాలనీలో డ్రైనేజి సమస్యకు త్వరలోనే పరిష్కారం – ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

మహానది, మన్సూరాబాద్: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఆర్‌టీసీ కాలనీ ఫేజ్-2లో కొత్త డ్రైనేజ్ లైన్, రోడ్డు పునర్నిర్మాణం కోసం ఎల్.బి.నగర్ శాసనసబ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కాలనీవాసులు గతంలో కలవడం జరిగింది. దానిలో భాగంగా సుధీర్ రెడ్డి ఈ రోజు కాలనీలో…