పోలే చంద్రశేఖర్ కు ఘనంగా నివాళులర్పించిన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్
ఎల్బీనగర్, మహానది న్యూస్ : అమెరికా, డల్లాస్ లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన పోలే చంద్రశేఖర్ ఈ నెల 3వ తేదీన గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయారు. వారి పార్థివదేహానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్,…
