పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణకు షెడ్యూల్ విడుదల చేసిన స్పీకర్
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఈనెల 29 న ప్రత్యక్ష విచారణకు విచారణకు హాజరు కావాలని పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేసారు. ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్,…
