మహానది న్యూస్ | ఉక్కుమనిషి చూపిన దారిలో యువత ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ జితేష్.వి పాటిల్
ఉక్కుమనిషి చూపిన దారిలో యువత ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ జితేష్.వి పాటిల్ దేశ ఐక్యతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ కృషి ఆదర్శం : ఎస్పీ రోహిత్ రాజు *భద్రాద్రి కొత్తగూడెం, మహానది న్యూస్, అక్టోబర్ 31*: దేశ సమగ్రత,…
పినపాక మండలం లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు – జాతీయ స్థాయికి మార్గం సుగమం
పినపాక మండలం లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు – జాతీయ స్థాయికి మార్గం సుగమం మణుగూరు, మహానది న్యూస్, అక్టోబర్ 31: నేషనల్ గేమ్స్, స్టేట్ మీట్ ఆటల పోటీలు నిర్వహణపై సంబంధిత అధికారులతో జరిగిన సమావేశంలో పినపాక శాసనసభ్యుడు…
మహానది న్యూస్| దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానీయురాలు ఇందిరమ్మ |ఎమ్మెల్యే పాయం
దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానీయురాలు ఇందిరమ్మమణుగూరు, మహానది న్యూస్, అక్టోబర్ 31: మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా మణుగూరు మండలం ప్రజా భవన్ ఎమ్మెల్యే శిబిర కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పినపాక…
మణుగూరు ప్రైమరీ గురుకుల పాఠశాలలో ఉద్దీపక పుస్తకాల ఆవిష్కరణ
మణుగూరు ప్రైమరీ గురుకుల పాఠశాలలో ఉద్దీపక పుస్తకాల ఆవిష్కరణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని గుట్ట మల్లారం ప్రైమరీ గురుకుల పాఠశాలలో ఉద్దీపక పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పినపాక ఎమ్మెల్యే…
కార్తీక మాస వన సమారాధన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా విచ్చేసిన పొంగిలేటి పాయం
కార్తీక మాస వన సమారాధన మహోత్సవం ఘనంగా జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఫారెస్ట్ సెంట్రల్ పార్క్లో నిర్వహించిన కార్తీక మాస వన సమారాధన మహోత్సవ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర…
మైనారిటీలకు గ్రూప్-2 మాక్ టెస్టుల కోసం అప్లికేషన్ల ఆహ్వానం
భద్రాద్రి కొత్తగూడెం: మైనారిటీలకు గ్రూప్-2 మాక్ టెస్టుల కోసం అప్లికేషన్ల ఆహ్వానం నవంబర్ 22, మహానది న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిది :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ యువతకు గ్రూప్-2 సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఉచిత…
బిగ్ బ్రేకింగ్: వాజేడు లో మావోయిస్టుల హత్యాతాండవం |మహానది న్యూస్
వాజేడు లో మావోయిస్టుల హత్యాతాండవం నవంబర్ 22, మహానది న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిది : ములుగు జిల్లా వాజేడు మండలంలో మావోయిస్టులు ఆగ్రహంతో హత్యలు జరిపారు. పంచాయతీ కార్యదర్శి రమేష్, అతని సోదరుడు అర్జున్ను మావోయిస్టులు గొడ్డళ్లతో నరికి హతమార్చారు.ఈ దారుణ…
మణుగూరులో మిడ్ డే మీల్స్ ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం
మణుగూరులో మిడ్ డే మీల్స్ ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో లైన్స్ క్లబ్ వారు నిర్వహించిన మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఆయన విద్యార్థులకు…
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కు సమయం పెంచడమైనది. మార్చి 14 వరకు ఛాన్స్
మార్చి 14 వరకు ఛాన్స్…. అర్హులైన పట్టభద్రుల నుంచి మార్చి 14వ తేదీ వరకు కూడా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఈసీ తెలిపింది. వీటిని కూడా పరిష్కరిస్తామని పేర్కొంది. గడువు ముగిసినప్పటికీ.. కొత్త దరఖాస్తులను స్వీకరిస్తున్నామని సీఈవో వికాస్రాజ్ వివరించారు. కొత్తగా వచ్చే…
