Category: Bhadradri

నూరుశాతం ఓటుహక్కు వినియోగంపై పార్కులు, బస్టాండ్లు, ప్రజా రద్దీ ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లు|డాక్టర్ ప్రియాంక అల

నూరుశాతం ఓటుహక్కు వినియోగంపై పార్కులు, బస్టాండ్లు, ప్రజా రద్దీ ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లు|డాక్టర్ ప్రియాంక అల మహానది వెబ్ న్యూస్, 8 నవంబర్ -2023: కొత్తగూడెం, నూరుశాతం ఓటుహక్కు వినియోగంపై పార్కులు, బస్టాండ్లు, ప్రజా రద్దీ ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు…

ఓటర్లను చైతన్యపరచేందుకు కళాజాత బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు | డిపిఆర్వో శీలం శ్రీనివాస్

ఓటర్లను చైతన్యపరచేందుకు కళాజాత బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు | డిపిఆర్వో శీలం శ్రీనివాస్ మహానది వెబ్ న్యూస్, 8 నవంబర్ -2023: కొత్తగూడెం, ఓటర్లను చైతన్యపరచేందుకు కళాజాత బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిపిఆర్వో శీలం శ్రీనివాస్ తెలిపారు.…

ఆర్ఓఎఫ్ఆర్, ఎల్టీఆర్, పిసా చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి | ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్

ఆర్ఓఎఫ్ఆర్, ఎల్టీఆర్, పిసా చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి | ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్ మహానది వెబ్ న్యూస్ , అక్టోబర్ ,05-2023,కొత్తగూడెం, ఆర్ఓఎఫ్ఆర్, ఎల్టీఆర్, పిసా చట్టాలపై అవగాహనకు నిర్వహించనున్న సమావేశంలో డిఆర్డీఓ, డిపిఓ, సహకార అధికారి,…

వితంతులకు వితరణ చేసిన జెకెసిటీ

వితంతులకు వితరణ చేసిన జెకెసిటీ మహానది న్యూస్ ,భద్రాచలం అక్టోబర్ 2 : జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ( జెకెసిటీ ) ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం వితంతు ఆరు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు చొప్పున వితరణ అందజేశారు.…

స్వచ్ఛభారత్ నిర్వహించిన సిఆర్పిఎఫ్ 212

స్వచ్ఛభారత్ నిర్వహించిన సిఆర్పిఎఫ్ 212 మహానది న్యూస్ ,భద్రాచలం అక్టోబర్ 2 : భారతదేశంలో అతి ముఖ్యమైన కార్యక్రమంలో ఒకటైనటువంటి స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభించి నేటికి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా 9వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు…

ఢిల్లీలో జర్నలిస్టుల ధర్నా – తరలివెళ్ళన తెలంగాణ జర్నలిస్టు నేతలు

ఢిల్లీలో జర్నలిస్టుల ధర్నా – తరలివెళ్ళన తెలంగాణ జర్నలిస్టు నేతలు. హైదరాబాద్ , సెప్టెంబర్ 28: దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు నూతన వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని, పీటీఐ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, జర్నలిస్టుల రక్షణ చట్టం చేయాలనే తదితర డిమాండ్లతో ఇండియన్…

కెసిఆర్ మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు |మణుగూరు సబలో ఈటెల రాజేందర్

మహానది న్యూస్ , మణుగూరు, సెప్టెంబర్ 23.09.2023 , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు’ లోనీ గిరిజన భవన్ నందు బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటెల రాజేందర్ బిజెపి ముఖ్యనాయకులతో కార్యకర్తలతో సమావేశం. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్…

ప్రమాదాలు జరగకుండా మణుగూరు నుండి బయ్యారం వెళ్ళే రహదారిని మరమ్మత్తులు చేపించిన CI బాలాజీ వర ప్రసాద్

మహానది న్యూస్ , మణుగూరు, సెప్టెంబర్ 23.09.2023 మణుగూరు నుండి బయ్యారం వెళ్లి రహదారిపై గుంతలు పడి ఉండడం గమనించిన మణుగూరు సిఐ బాలాజీ వర ప్రసాద్ ప్రమాదాలు జరుగుతున్నందున మణుగూరు సిఐ స్వయంగా దగ్గరుండి మరమ్మత్తులు చేపించినారు . ఇన్ని…

మణుగూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా|పినపాక నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పాల్వంచ దుర్గా

మణుగూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా పినపాక నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పాల్వంచ. దుర్గా మహానది న్యూస్ , మణుగూరు , సెప్టెంబర్ 20, మణుగూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ లో…

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన,తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ|

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన,తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అమలు.. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6…