కబ్జాకు గురవుతున్న భూములను కాపాడండి- ఆర్టిఐ రక్షక్ శ్రవణ్ కుమార్
ఎల్బీనగర్, మహానది: హస్తినాపురం డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 60 లో ప్లాట్ నెంబర్ 332 పక్కన దాదాపు 700 గజాల ప్లాట్ ను కబ్జా చేస్తున్నారని సరూర్నగర్ తహసిల్దార్,ఎల్బీనగర్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రాన్ని సమర్పించినట్టు శ్రవణ్…
