Category: హ్త్దేరాబాద్

కార్తీక మాసంలో వనభోజనాలు అత్యంత ముఖ్యమైనవి: గోపా

మహానది , హైదరాబాద్ : కార్తీక మాసం అంటే శివకేశవులకు ఇష్టమైన మాసం అని ప్రతీతి అని, కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం హిందూ ధర్మం,ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని గోపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్ గోపా ఆధ్వర్యంలో 44వ…

నవంబర్ 5న గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సమావేశం

హైదరాబాద్, మహానది: గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం నవంబర్ 5వ తేదీ బుధవారం ఉదయం 10గంటలకు చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరుగుతుందని సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు మామిడి సోమయ్య, బొల్లం శ్రీనివాస్ లు…

మహిళల అండర్ -19 ప్రపంచ కప్ విజేత గొంగడి త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల ప్రోత్సాహం|Mahanadi News

మహిళల అండర్ –19 ప్రపంచ కప్ విజేత గొంగడి త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహం మహానది వెబ్ న్యూస్, హైదరాబాద్ ఫిబ్రవరి 05 : మహిళల అండర్ -19 ప్రపంచ కప్‌లో అసాధారణ ప్రదర్శన కనబరిచి ‘ప్లేయర్ ఆఫ్ ది…

“జర్నలిస్టుల హక్కుల కోసం కట్టుదిట్టమైన పోరాటం: ఉప్పల్ మహాసభలో టిడబ్ల్యూజేఎఫ్ “

జర్నలిస్టుల సంక్షేమానికి పోరాడే ఏకైక జర్నలిస్టుల సంఘం టీడబ్ల్యూజెఎఫ్: ఉప్పల్ మహాసభలో కీలక తీర్మానాలు” తేదీ: 30/11/2024 వేదిక: ఉప్పల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహానది వెబ్ న్యూస్ : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే ఏకైక జర్నలిస్టుల…

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఆరుగురిపై కేసు నమోదు

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఆరుగురిపై కేసు నమోదు మహానది వెబ్ న్యూస్ ,11/11/2024, హైదరాబాద్ , రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన తప్పుడు ప్రచార వ్యవహారంలో వేములవాడ పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్…

తప్పుడు ఆరోపణలతో బ్రోచర్ క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారి పై సైబర్ క్రైం డీసీపీ కవితకు వినతి పత్రం అందచేసిన ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు

-మహానది వెబ్ న్యూస్ , హైదరాబాద్, సోమవారం:11/11/2024 తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్యపై తప్పుడు ఆరోపణలతో బ్రోచర్ క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ రాష్ట్ర…

జర్నలిస్టుల అక్రెడిటేషన్ల జీవో 1395 ను సవరించాలి -మంత్రి పొంగులేటికి టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి

జర్నలిస్టుల అక్రెడిటేషన్ల జీవో 1395 ను సవరించాలి మీడియా అకాడమీ ఛైర్మన్ ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకోవాలి అక్రెడిటేషన్ల విధి విధానాల కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి మంత్రి పొంగులేటికి టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి. మహానది డిజిటల్ మీడియా : హైదారబాద్ జర్నలిస్టుల…

మణుగూరు మున్సిపాలిటీని పంచాయతీలుగా మార్చండి |జీరో అవర్లో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు మున్సిపాలిటీని పంచాయతీలుగా మార్చండి పనులు లేక పస్తులుంటున్న పేదలకు దారి చూపండి జీరో అవర్లో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మహానది న్యూస్ ,ఫిబ్రవరి .15, పినపాక నియోజకవర్గం పూర్తి ఏజన్సీ ప్రాంతం కావడంతో మణుగూరు మున్సిపాలిటీలో ఎన్నికలు…

ఎల్బీనగర్ నియోజకవర్గంలో… ఎన్నికల శంఖారావం పూరించిన బీఆర్ఎస్ అభ్యర్థి

ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావం పూరించిన బీఆర్ఎస్ అభ్యర్థి సతీమణితో కలిసి సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు. తొలి రోజు ప్రచారానికి విశేష స్పందన. మహానది న్యూస్, ఎల్బీనగర్, అక్టోబరు 27: ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి…

మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబడ్దార్ – పాలకుల బెదిరింపులకు భయపడేది లేదు – జర్నలిస్టుల నిరసన ర్యాలీలో వక్తలు.

మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబడ్దార్ పాలకుల బెదిరింపులకు భయపడేది లేదు జర్నలిస్టుల నిరసన ర్యాలీలో వక్తలు. హైదరాబాద్, అక్టోబర్ 06:మహానది వెబ్ న్యూస్ పాలకులు మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబడ్దార్ ఊరుకోబోమని పలువురు వక్తలు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా…