రూ.150 కోట్లతో హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్‌

రూ.150 కోట్లతో హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్‌ ఔట్ పేషెంట్ రీహాబిలిటేషన్ థెరపీలో రోగులు, వైద్య సంస్థలకు అవసరమయ్యే డిజిటల్ సేవలను అందించడంలో అంతర్జాతీయంగా పేరున్న సంస్థ వెబ్ పీటీ అమెరికాలోని ఫీనిక్స్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఔట్…

జర్నలిస్టుల రైల్వే పాస్ లను పునరుద్ధరించాలి|తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్

జర్నలిస్టుల రైల్వే పాస్ లను పునరుద్ధరించాలి -రైల్ నిలయం ఎదుట జర్నలిస్టుల ధర్నా -రైల్వే జీఎం కు జర్నలిస్టు సంఘాల వినతి. మహానది, హైదరాబాద్ బ్యూరో,జనవరి 19: జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ జర్నలిస్టులు గురువారం…

కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే రేగా కాంతరావు

కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే రేగా కాంతరావు పినపాక నియోజకవర్గం, జనవరి 19(మహానది ప్రతినిది): మణుగూరు మండలం కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో హరిజనవాడ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న రెండో విడత…

ఏఎన్ఎం నాలి సత్యవతి పార్దేవ దేహాన్ని సందర్శించిన… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  రేగా కాంతారావు 

ఏఎన్ఎం నాలి సత్యవతి పార్దేవ దేహాన్ని సందర్శించిన… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన ఏఎన్ఎం నాలి సత్యవతి (33) సంవత్సరాలు సోమవారం…

చదువుల తల్లి శ్రీవల్లి కి రూ.10,000/- ఆర్థిక సాయం | 1986 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు

చదువుల తల్లి శ్రీవల్లి కి ఆర్థిక సాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వాపురం మండలం కట్ట వారి గూడెం గ్రామం నకు చెందిన శ్రీవల్లి నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ నందు 1231 ర్యాంక్, ఎస్ టి కేటగిరీ నందు…

సింగరేణి యాజమాన్యం వైఖరికి నిరసన తెలిపిన జేఏసీ |సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన నాయకులు

సింగరేణియాజమాన్యం వైఖరికి నిరసన తెలిపిన జేఏసీ || సమ్మెకు సిద్ధంకావా లనిపిలుపునిచ్చిన నాయకులు హైదరాబాద్ : సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చేస్తున్నపని ఆధారంగా స్కిల్డ్, సేమిస్కిల్డ్ వేత నాలు చెల్లించాలని తదితరసమస్యల పరిష్కారనికై సింగరేణి…

జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలు పగ పట్టినట్లుగా ఉంది. TWJF.

జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలు పగ పట్టినట్లుగా ఉంది. కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకపోగా వున్న వాటిని కుదిస్తూ.. రద్దు చేస్తూ జర్నలిస్టులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే అక్రెడిటేషన్ కార్డులు అందరికీ సరిగా రాక ఆందోళన చెందుతున్న జర్నలిస్టులపై ఆర్టీసీ ప్రయాణంలో…

ముర్ము ప్రమాణానికి సర్వం సిద్ధం… ఆదివాసీ సంప్రదాయలతో వైభవంగా

ముర్ము ప్రమాణానికి సర్వం సిద్ధం… ఆదివాసీ సంప్రదాయలతో వైభవంగా భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నేడు (జులై 25) ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ సమక్షంలో.. ఆమె ప్రమాణస్వీకారం జరగనుంది. అనంతరం ముర్ము రాష్ట్రపతి…

వరద భాదితులకు కోటి రూపాయల సాయం చేసిన పొంగులేటి

అడవి బిడ్డల కన్నీరు చూసి చలించిపోయాను అకలితో అలమటిస్తున్న వారి బాధ నన్ను కలిచివేసింది ఈనేపథ్యంలోనే నా వంతు ఉడతాభక్తిగా నిత్యావసర సామాగ్రి పంపిణీకి శ్రీకారం రూ.కోటి విలువచేసే సరుకులు 15వేల మంది బాధిత కుటుంబాలకు అందేలా సాయం కేటీఆర్ జన్మదినం…

ప్రైవేట్ విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం రాయితీ కల్పించాలి|TWJF డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రైవేట్ విద్యా సంస్థల్లో వర్కింగ్ జర్నలిస్టు పిల్లలందరికీ 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పూదోట సూరిబాబు, గుండెబోయిన వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…