ఎల్బీనగర్ నియోజకవర్గంలో… ఎన్నికల శంఖారావం పూరించిన బీఆర్ఎస్ అభ్యర్థి

ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావం పూరించిన బీఆర్ఎస్ అభ్యర్థి సతీమణితో కలిసి సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు. తొలి రోజు ప్రచారానికి విశేష స్పందన. మహానది న్యూస్, ఎల్బీనగర్, అక్టోబరు 27: ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి…

ఆర్ఓఎఫ్ఆర్, ఎల్టీఆర్, పిసా చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి | ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్

ఆర్ఓఎఫ్ఆర్, ఎల్టీఆర్, పిసా చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి | ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్ మహానది వెబ్ న్యూస్ , అక్టోబర్ ,05-2023,కొత్తగూడెం, ఆర్ఓఎఫ్ఆర్, ఎల్టీఆర్, పిసా చట్టాలపై అవగాహనకు నిర్వహించనున్న సమావేశంలో డిఆర్డీఓ, డిపిఓ, సహకార అధికారి,…

మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబడ్దార్ – పాలకుల బెదిరింపులకు భయపడేది లేదు – జర్నలిస్టుల నిరసన ర్యాలీలో వక్తలు.

మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబడ్దార్ పాలకుల బెదిరింపులకు భయపడేది లేదు జర్నలిస్టుల నిరసన ర్యాలీలో వక్తలు. హైదరాబాద్, అక్టోబర్ 06:మహానది వెబ్ న్యూస్ పాలకులు మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబడ్దార్ ఊరుకోబోమని పలువురు వక్తలు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా…

వితంతులకు వితరణ చేసిన జెకెసిటీ

వితంతులకు వితరణ చేసిన జెకెసిటీ మహానది న్యూస్ ,భద్రాచలం అక్టోబర్ 2 : జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ( జెకెసిటీ ) ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం వితంతు ఆరు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు చొప్పున వితరణ అందజేశారు.…

స్వచ్ఛభారత్ నిర్వహించిన సిఆర్పిఎఫ్ 212

స్వచ్ఛభారత్ నిర్వహించిన సిఆర్పిఎఫ్ 212 మహానది న్యూస్ ,భద్రాచలం అక్టోబర్ 2 : భారతదేశంలో అతి ముఖ్యమైన కార్యక్రమంలో ఒకటైనటువంటి స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభించి నేటికి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా 9వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు…

జర్నలిస్టుల సమస్యలపై ఐక్య ఉద్యమం జరగాలి – ఢిల్లీ ధర్నాలో జర్నలిస్టు నేతలు.

జర్నలిస్టుల సమస్యలపై ఐక్య ఉద్యమం జరగాలి – ఢిల్లీ ధర్నాలో జర్నలిస్టు నేతలు. దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కులు, నూతన చట్టాల సాధన కోసం ఐక్య పోరాటానికి సన్నద్ధం కావాలని పలు జర్నలిస్టు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలు, పీటీఐ ఉద్యోగుల…

ఢిల్లీలో జర్నలిస్టుల ధర్నా – తరలివెళ్ళన తెలంగాణ జర్నలిస్టు నేతలు

ఢిల్లీలో జర్నలిస్టుల ధర్నా – తరలివెళ్ళన తెలంగాణ జర్నలిస్టు నేతలు. హైదరాబాద్ , సెప్టెంబర్ 28: దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు నూతన వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని, పీటీఐ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, జర్నలిస్టుల రక్షణ చట్టం చేయాలనే తదితర డిమాండ్లతో ఇండియన్…

కెసిఆర్ మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు |మణుగూరు సబలో ఈటెల రాజేందర్

మహానది న్యూస్ , మణుగూరు, సెప్టెంబర్ 23.09.2023 , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు’ లోనీ గిరిజన భవన్ నందు బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటెల రాజేందర్ బిజెపి ముఖ్యనాయకులతో కార్యకర్తలతో సమావేశం. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్…

ప్రమాదాలు జరగకుండా మణుగూరు నుండి బయ్యారం వెళ్ళే రహదారిని మరమ్మత్తులు చేపించిన CI బాలాజీ వర ప్రసాద్

మహానది న్యూస్ , మణుగూరు, సెప్టెంబర్ 23.09.2023 మణుగూరు నుండి బయ్యారం వెళ్లి రహదారిపై గుంతలు పడి ఉండడం గమనించిన మణుగూరు సిఐ బాలాజీ వర ప్రసాద్ ప్రమాదాలు జరుగుతున్నందున మణుగూరు సిఐ స్వయంగా దగ్గరుండి మరమ్మత్తులు చేపించినారు . ఇన్ని…

ఈనెల 29న ”ఛలో ఢిల్లీ” ఆందోళన |పీటీఐ ఉద్యోగుల పోరాటానికి ఐఎఫ్ డబ్ల్యూజే సంపూర్ణ మద్దతు.

జర్నలిస్టుల హక్కులు,రక్షణకు నిరంత పోరాటాలు ఈనెల 29న ”ఛలో ఢిల్లీ” ఆందోళన పీటీఐ ఉద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు. ఐఎఫ్ డబ్ల్యూజే వర్కింగ్ కమిటీ తీర్మానం. మహానది వెబ్ న్యూస్ : ఉత్తరప్రదేశ్ , 21.09.2023, దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు…