Author: Parvathalu Nambi

పండుగ రద్దీని సమర్థవంతంగా నియంత్రించిన దక్షిణ మధ్య రైల్వే

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ♦ పండుగల సంధర్భంగా 1,010 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్, మహానది న్యూస్, అక్టోబర్ 21: దక్షిణ మధ్య రైల్వే పండుగల…

సీ.ఎం.రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది – దేవిరెడ్డి సుదీర్ రెడ్డి

మహానది, ఎల్బీనగర్ : పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం.సహాయనిధి దోహదపడుతుందని, ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిదని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు బాధితుడు సమ్మయ్యకి1,55,000 రూపాయల ఎల్.ఓ.సీ.ఆందజేశారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎరుకల…

కాప్రా లో ఘనంగా రేగళ్ల సతీష్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు

మహానది, కాప్రా : తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర నాయకులు రేగళ్ళ సతీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆయన తన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావు ని,…

భర్త దశదినకర్మ…భార్య అంత్యక్రియలు -భర్తతో పాటే భార్య మరణం

♦ పది రోజుల వ్యవధిలో జరగడం యాదృచ్ఛికం ♦ ఓ సీనియర్ జర్నలిస్టు కుటుంబంలో విషాదం ♦ కుటుంబ సభ్యులను ఓదార్చిన జర్నలిస్టు నేత మామిడి సోమయ్య మహానది, హైదరాబాద్, అక్టోబర్ 16: భర్త దశదిన కర్మ రోజే భార్య అంత్యక్రియలు…

మన్సూరాబాద్ అభివృద్ధి నా లక్ష్యం – కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి మహానది, మన్సూరాబాద్ : ఆటోనగర్,k మన్సూరాబాద్ హిందూ స్మశాన వాటికలో అసంపూర్తిగా కొనసాగిన అభివృద్ధి పనులను జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి జిహెచ్ఎంసి…

కాలనీ అభివృద్ధి పనులపై కార్పొరేటర్ కి వినతి

మహానది: హయత్ నగర్ డివిజన్లోని సాయిబాబా కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు నేడు స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డిని వారి నివాసంలో కలిసి కాలనీ సమస్యలపై వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు సాయిబాబా కాలనీలో…

సమాజ సేవే ధ్యేయంగా, మానవ విలువలే ప్రాధాన్యంగా మన్సూరాబాద్ అభివృద్ధి – GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి

మహానది, మన్సూరాబాద్ : ఆటోనగర్, మన్సూరాబాద్ హిందూ స్మశాన వాటికలో అసంపూర్తిగా కొనసాగిన అభివృద్ధి పనులను జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి జిహెచ్ఎంసి నిధులతో ₹50.50 లక్షల వ్యయంతో చేపట్టిన అవసరమైన అనేక సౌకర్యాలు సిద్ధం…

మిస్సైల్ మ్యాన్ కి ఘన నివాళులర్పించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

మహానది, హయత్ నగర్ : దేశభక్తి, విజ్ఞానం, వినమ్రతకు ప్రతీక అయిన భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి…

10 ఏళ్లుగా ఎదురుచూసిన స్ట్రీట్ లైట్లు ఈ రోజు వెలిగాయి

మహానది, ఎల్బీనగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని లలితానగర్ కాలనీలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద గత 10 సంవత్సరాలుగా స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో కాలనీవాసులు రాత్రి సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ, ప్రమాదాలు వంటి సమస్యలను ఎదుర్కొన్నారు.…

సింధూర్ ఎంక్లేవ్ వాసుల సమస్యలను పరిష్కరిస్తాం:టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్

మహానది, ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం పరిధిలోని సింధూర్ ఎంక్లేవ్ అపార్ట్మెంట్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు పేర్కొన్నారు. ఎల్బీనగర్ లోని సింధూర్ ఎంక్లేవ్ కాలనీలోని…